*అంతర్వేది పుణ్యక్షేత్రం*
*వేయి మందితో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం.*
తేదీ 09.10.25 ఆదివారం - 02.00 గం-04.00 గం వరకు.
అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం - అద్భుతమైన అవకాశం.
* *ఉచిత బస్సు ఏర్పాటు* ఏ ప్రాంతం నుంచయినా 30-50 మంది ఉంటే , ఆ సంఖ్యకు అనుగుణంగా దేవస్థానం వారు ఆ ప్రాంతం నుంచి రాను పోను బస్సు ఏర్పాటు చేస్తారు.
* *ఉచిత దర్శనం* ఆయా బస్సుల్లో చేరుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు ఉంటుంది.
* *భోజనం ఏర్పాటు:* దర్శనానంతరం భక్తులకు ఉచిత అన్న ప్రసాద ఏర్పాటు ఉంటుంది.
* *సహస్ర గళ నామ పారాయణం:* రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పారాయణ. పారాయణ చేయలేని వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించగలరు.
* *తిరుగు ప్రయాణం* పారాయణ అనంతరం, అవే బస్సుల్లో తిరిగి వారి వారి ఊర్లలో ఉచితంగా చేరవేస్తారు.
కావున ఈ అద్భుతమైన అవకాశం భక్తులు వినియోగించుకుని తరించగలరు.
వివరాలకు, ప్రయాణ ఏర్పాటుకు సంప్రదించండి.
*గమనిక:* ఉచిత బస్సు ఏర్పాటుకు కనీసంగా 30 మంది ఉండాలి
*వేంకట రామయ్య మిర్తిపాటి*
9492547187
No comments:
Post a Comment